పంట మొత్తం కొనాలి | - | Sakshi
Sakshi News home page

పంట మొత్తం కొనాలి

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

పంట మొత్తం కొనాలి దళారులకు అమ్మాల్సి వస్తోంది

ఈసారి మంచి దిగుబడి వచ్చింది. నాకై తే ఎకరాకు 50 క్వింటాళ్లు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎకరాకు 25 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేసి, రైతులు పండించిన పంట మొత్తం కొనాలి.

– తక్కల నర్సారెడ్డి, రైతు,

రామేశ్వర్‌పల్లి, భిక్కనూరు మండలం

మక్క కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వారు తక్కువ ధరకు కొంటున్నారు. దీంతో ఎకరాకు రూ. 20 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

– బాపురావ్‌, రైతు, తాడ్వాయి

Advertisement
 
Advertisement
Advertisement