బెడిసి కొట్టిన ఏనుగు దంతాల విక్రయం

భువనేశ్వర్/సంబల్పూర్: ఏనుగు దంతాల విక్రయం డీల్ బెడిసి కొట్టింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను ప్రత్యేక టాస్కు ఫోర్సు(ఎస్టీఎఫ్) అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 2 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం సంబల్పూర్ ఒంయిఠాపల్లి ఠాణా బొరెయిపా లి ప్రాంతంలో ఆకస్మికంగా దాడి చేయగా.. హృషీకేష్ కుంభార్, గోపాలకృష్ణ బుడొకొని వీటితో చిక్కారు. నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి