మహబూబాబాద్: మైక్‌ సెట్‌ రిపేర్‌ చేస్తుండగా షాక్‌.. ముగ్గురి మృతి | Mahabubabad Three Dies After Shock While Repair Temple Mic Set | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్: మైక్‌ సెట్‌ రిపేర్‌ చేస్తుండగా షాక్‌.. ముగ్గురి మృతి

Jun 21 2022 1:30 PM | Updated on Jun 21 2022 1:41 PM

Mahabubabad Three Dies After Shock While Repair Temple Mic Set - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న  మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement