స్నేహితుల దినోత్సవం రోజున విషాదం.. | Five Drowned In Pochampad Backwaters | Sakshi
Sakshi News home page

స్నేహితుల దినోత్సవం రోజున విషాదం

Aug 1 2021 8:56 PM | Updated on Aug 1 2021 9:37 PM

Five Drowned In Pochampad Backwaters - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది.  పోచంపాడు బ్యాక్‌వాటర్‌లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. నందిపేట్ మండలం జిజి నడ్కూడ శివారులో ఘటన జరిగింది. మృతులను అర్సపల్లికి చెందిన యువకులుగా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement