రిమ్స్‌లో గొంతు కోసుకున్న కరోనా పేషెంట్‌ | COVID 19 Patient Cut THroat in RIMS Hospitl | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో గొంతు కోసుకున్న కరోనా పేషెంట్‌

Jul 28 2020 12:30 PM | Updated on Jul 28 2020 12:30 PM

COVID 19 Patient Cut THroat in RIMS Hospitl - Sakshi

కడప అర్బన్‌ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో  చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్‌ (38) సోమవారం తెల్లవారుజామున   కత్తితో గొంతు కోసుకున్నాడు. కడప సాయిపేటకు చెందిన ఇతను మూడు రోజుల నుంచి రిమ్స్‌లోని  ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కత్తితో గొంతు కోసుకోవడంతో గమనించిన వైద్యులు  సర్జికల్‌ ఐసీయూలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్బంగా రిమ్స్‌ వైద్యులు మాట్లాడుతూ ఇతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలి పారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రిమ్స్‌ పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement