పాత పద్ధతినే అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పద్ధతినే అమలు చేయాలి

Aug 14 2025 6:55 AM | Updated on Aug 14 2025 6:55 AM

పాత పద్ధతినే అమలు చేయాలి

పాత పద్ధతినే అమలు చేయాలి

అసలే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. అంతే కాని రైతులపై కక్ష సాధింపునకు పాల్పడే విధంగా కొత్త నిర్ణయాలు అమలు చేయడం సబబు కాదు. మీ భూమి పోర్టల్‌ లో తెచ్చిన మార్పులపై క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అవసరమైన భూ పత్రాలు పొందలేకపోతున్నారు. ఎందుకు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పాత పద్ధతిలోనే మీ భూమి పోర్టల్‌ ను కొనసాగించాలి.

– గోవర్ధన్‌, రైతు, చిత్తూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement