Petrol Diesel Prices: కొనసాగుతున్న పెట్రో సెగ

todays Petrol, diesel prices at record high after  - Sakshi

వరోసగా రెండో రోజు పెట్రో వడ్డింపు

దేశీయంగా రికార్డు స్థాయికి పెట్రోలు, డీజిల్‌ ధరలు

సాక్షి, ముంబై:  ఇంధన ధరలసెగ కొనసాగుతోంది.  వరుసగా రెండవ రోజు బుధవారం (ఫిబ్రవరి 10) నాటి పెంపుతో పెట్రోల్, డీజిల్‌ రికార్డు స్థాయిలను తాకాయి.  దేశవ్యాప్తంగా  పెట్రోల్ ధరలను లీటరుకు 26-30 పైసలు పెంచగా, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో డీజిల్ ధరను 24-29 పైసలు చొప్పునపెంచుతూ ఆయిల్‌ కంపెనీ నిర్ణయించాయి.   (పెట్రో షాక్‌: రికార్డు ధరలు)

ఢిల్లీలో పెట్రోల్ రేట్లు లీటరుకు రూ .87.30 కు చేరుకోగా, పెట్రోల్ ధర లీటరుకు రూ .77.73 కు పెరిగింది.  మంగళవారం రేటుతో పోలిస్తే 29 పైసలు పెరిగిన తరువాత ముంబైలో లీటరు పెట్రోల్‌కు 94.12 రూపాయలు , డీజిల్ ధర రూ .84.63 గా ఉంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు లీటరుకు 
కోల్‌కతాలో పెట్రోల్  ధర  రూ .88.92 డీజిల్ ధర రూ .81.31
చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.96   డీజిల్‌ ధర రూ . 82.90 
బెంగళూరులో పెట్రోల్ రూ.90.53 డీజిల్ రూ.82.40

హైదరాబాదులో పెట్రోల్  ధర  రూ. 91.09, డీజిల్ ధర రూ. 84.79 (27పైసలు పెంపు)
అమరావతిలో పెట్రోల్  రూ. 93.74,  డీజిల్ రూ. 86.94 (27పైసలు పెంపు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top