పత్తి విత్తనాలపై అనుమానం | - | Sakshi
Sakshi News home page

పత్తి విత్తనాలపై అనుమానం

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

క్యూఆర్‌, బార్‌ కోడ్లు లేకపోవడంతో

శాంపిళ్ల సేకరణ

ఇల్లెందు: ఇల్లెందు జగదాంబసెంటర్‌లోని ఓ దుకాణంలో క్యూఆర్‌ కోడ్‌, బార్‌ కోడ్‌ లేని రెండు కంపెనీల పత్తి విత్తనాలు అమ్ముతుండగా అనుమానంతో రైతులు మంగళవారం అధికారులకు సమా చారం ఇచ్చారు. దీంతో సీఐ తాటిపాముల సురేశ్‌ ఆధ్వర్యాన తనిఖీ చేపట్టారు. ఈ మేరకు పత్తి విత్తనాల ప్యాకెట్లపై సరైన సమాచారం లేకపోవడంతో ఏడీఏ లాల్‌చంద్‌, ఏఓ సతీశ్‌ ద్వారా కంపెనీల ప్రతినిధులకు ఫోన్‌ చేయించారు. అంతేకాక విత్తనాల శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లో పరీక్షల కోసం పంపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement