సరస్‌ మేళా ద్వారా రూ.25 కోట్ల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

సరస్‌ మేళా ద్వారా రూ.25 కోట్ల ఆదాయం

Jan 19 2026 4:19 AM | Updated on Jan 19 2026 4:19 AM

సరస్‌ మేళా ద్వారా రూ.25 కోట్ల ఆదాయం

సరస్‌ మేళా ద్వారా రూ.25 కోట్ల ఆదాయం

గుంటూరు రూరల్‌: గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్‌ మేళా–2026 అఖిల భారత డ్వాక్రా బజార్‌ ఆదివారంతో ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ మొత్తం 343 స్టాల్స్‌ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారన్నారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. సరస్‌ మేళా టెస్ట్‌ మ్యాచ్‌ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్‌ కొనియాడారు. కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.

13 రోజుల్లో 25లక్షల మంది

సందర్శించారు

ముగింపు సభలో

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement