విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు | Visakhapatnam Navy Day Celebrations | Sakshi
Sakshi News home page

విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు

Dec 4 2022 6:00 PM | Updated on Dec 6 2022 6:02 PM

Visakhapatnam Navy Day Celebrations - Sakshi

విశాఖ: నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తున్న నేవీ డే వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ కూడా నేవీ వేడుకల్ని తిలకించారు.

నేవీ డేలో యుద్ధ నౌకలు, విమానాలు అలరించాయి.. ప్రధానంగా మిగ్‌-19 యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఆదివారం సాయంత్రం వేళ విశాఖ సాగర తీరంలో భారత్‌ నేవీ ప్రదర్శిస్తున్న విన్యాసాలు ఔరా అనిపించాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement