లిక్కర్ సిండికేట్‌కి ఏపీ ప్రభుత్వం దాసోహం | Retail Margin Increase In AP New Liquor Policy | Sakshi
Sakshi News home page

లిక్కర్ సిండికేట్‌కి ఏపీ ప్రభుత్వం దాసోహం

Oct 1 2024 11:17 AM | Updated on Oct 1 2024 11:42 AM

Retail Margin Increase In AP New Liquor Policy

సాక్షి,అమరావతి : లిక్కర్ సిండేకేట్‌కి ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్‌ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత రీటైల్‌ మార్జిన్‌ చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10 శాతం ఉన్న రిటైలర్ మార్జిన్‌ను.. తాజాగా 20 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  

ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్లపై 20 శాతం రిటైల్ మార్జిన్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.

ప్రైవేట్‌ వ్యాపారులకు మేలు చేసేలా.. సిండికేట్‌ జేబులు నింపేలా సర్కార్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది . 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement