ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ | IAS Officers Transferred In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Oct 23 2021 8:08 PM | Updated on Oct 23 2021 8:44 PM

IAS Officers Transferred In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా సృజన, ఏపీఐఐసీ ఎండీగా జేవీఎన్‌ సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం నగర కమిషనర్‌గా లక్ష్మీ షా, తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా చేకూరి కీర్తి బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement