ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక | Enquiries On Ab Venkateshwar Rao Stopped in AP | Sakshi
Sakshi News home page

ఏబీ వెంకటేశ్వర్‌రావుపై విచారణలు నిలిపివేత..ఉత్తర్వులు జారీ

Dec 21 2024 7:37 PM | Updated on Dec 22 2024 10:37 AM

Enquiries On Ab Venkateshwar Rao Stopped in AP

సాక్షి,విజయవాడ: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం అన్ని విచారణలు నిలిపివేసింది. విచారణలు నిలిపివేస్తూ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం(డిసెంబర్‌21) ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏబీ వెంకటేశ్వర్‌రావుపై ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర్‌రావుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. 

ఈ ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలన్నింటిని ఎత్తివేస్తున్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏబీ  వెంకటేశ్వర్‌రావు ఐపీఎస్‌ అధికారిగా రిటైర్‌ అయ్యారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement