నేడు శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి సీఎం జగన్‌ | CM YS Jaganmohan Reddy To Visit Sacchidananda Ashram Today | Sakshi
Sakshi News home page

నేడు శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి సీఎం జగన్‌

Oct 18 2021 3:44 AM | Updated on Oct 18 2021 9:51 AM

CM YS Jaganmohan Reddy To Visit Sacchidananda Ashram Today - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అక్కడికి చేరుకుని ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు.    

Advertisement
 
Advertisement
Advertisement