నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan to Visit Prakasam District on March 6 | Sakshi
Sakshi News home page

నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Mar 6 2024 5:27 AM | Updated on Mar 6 2024 7:39 AM

CM YS Jagan to Visit Prakasam District on March 6 - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్ర­మాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలి­స్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement