పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం జగన్‌ | CM Jagan Pays Tributes To Potti Sriramulu On His Death Anniversary | Sakshi
Sakshi News home page

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌

Dec 15 2020 1:34 PM | Updated on Dec 15 2020 1:51 PM

CM Jagan Pays Tributes To Potti Sriramulu On His Death Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి హోం మంత్రి సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్‌ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్‌)


Advertisement
 
Advertisement
Advertisement