ఏపీ కేబినెట్‌ సమావేశం 24కు వాయిదా

AP Cabinet Meeting Adjourned To 24th July - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల  22న జరగాల్సిన కేబినెట్‌ సమావేశాన్ని  ఈ నెల 24కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  అధ్యక్షతన  వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఒకటో బ్లాక్‌ మొదటి అంతస్తులో సమావేశం జరుగనుందని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top