breaking news
vizag accident
-
ఎసెన్షియా ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ
-
18 మంది చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం
-
ఒక తండ్రిలా ఆదుకున్నాడు వైఎస్ జగన్
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగులోకి కొత్త అంశాలు
-
ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
బాధితులకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారు: మంత్రి సీదిరి
-
విశాఖలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
విశాఖపట్టణం : విశాఖపట్టణం ఎన్ఏడి జంక్షన్లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మట్టి లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న ఆటోపై పడింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.