-
అమ్మకానికి కేసీఆర్ గుడి
-
సంతాన వేణుగోపాలుడు
కృష్ణానది హంసలదీవిలో సముద్రుని ఒడిలో పదిలంగా చేరుతుంది. హంసలదీవిలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక కాకి ఈ ప్రాంతంలో హంసగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి ఆ హంసలదీవి అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందరి పాపాలను కడిగిన గంగానది, ఆ పాప పంకిలాన్ని పోగొట్టుకోవడం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించగా, గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమన్నాడట శ్రీహరి. సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూన్న కాకి... కృష్ణవేణి సాగర సంగమంలో హంసగా మారడంతో, ఈ ప్రాంతాన్ని హంసలదీవిగా పిలుస్తున్నారు. ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటూ సంచరించేవారని, పరమహంసలు సంచరించిన ప్రదేశం కాబట్టి హంసలదీవి అన్నారని మరో ఒక కథనం ప్రచారంలో ఉంది. వేణుగోపాలస్వామి ఆలయం... ఇక్కడ వేణుగోపాలస్వామి రుక్మిణీసత్యభామా సమేతుడై కొలువుతీరాడు. ఈ ఆలయంలో శ్రీవేణుగోపాలస్వామి పిలచినదే తడవుగా పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఇది ఒక పవిత్ర పుణ్యస్థలం. ఈ దేవాలయాన్ని పూర్వం దేవతలే ఒక్కరాత్రిలో స్వయంగా నిర్మించారని స్థానికుల విశ్వాసం. దేవాలయ నిర్మాణం పూర్తయి, గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారిపోవడంతో, దేవతలు వెళ్లిపోయారనీ అందువల్ల అది అసంపూర్తిగా మిగిలి పోయిందనీ అక్కడి ప్రజలు చెబుతారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు దానిని ఐదంతస్తుల గాలిగోపురంగా నిర్మించారు. ఇక్కడ స్వామి విగ్రహం నీలిమేఘచ్ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఈ ఆలయంలో వివాహం చేసుకుని, సాగరసంగమ ప్రదేశంలో నూతన దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే నూరేళ్లు సుఖంగా జీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో నిద్రచేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని కూడా నమ్ముతారు. – డా. వైజయంతి -
పెద్దమ్మతల్లిని దర్శించుకున్న తలసాని
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సోమవారం భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈఓ, «సంకటాల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడిబాలశౌరి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసిన అనంతరం మంత్రి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధర్మకర్తులు కొత్తవెంకట్రెడ్డి, పోతురాజు వెంకటేశ్వర్లు, జామ్లా, తిమ్మిరి నరేంద్రబాబు, అరుద్ర సత్యనారాయణలతో కలిసి ఈఓ, ఆలయకమిటీ చైర్మన్ మంత్రికి శేషవస్త్రప్రసాదాలను అందజేశారు. -
ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు
ముక్కంటి చెంత జర్మనీదేశస్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయానికి శనివారం జర్మనీకి చెందిన 15 వుంది భక్తులు వచ్చారు. స్వామి, అవ్మువారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. శిఖర దర్శనాలు చేసుకుని ఆలయ శిల్పసౌందర్యాన్ని కొనియాడారు. అనంతరం ఆలయ సమీపంలోని కళంకారీ సెంటర్లలో పలు వస్తువులు కొనుగోలు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement