-
మార్పుల్లేకుండా ఆసియా కప్ టోర్నీకి...
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. హర్మన్ప్రీత్ నాయకత్వంలో ఇటీవల ఇంగ్లండ్తో ఆడిన టి20 సిరీస్లో ఎలాంటి మార్పులు లేకుండా టీమ్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే 15 మందితో పాటు అదనంగా మరో ఇద్దరు ప్లేయర్లు తానియా భాటియా, సిమ్రన్ బహదూర్లకు స్టాండ్బైగా అవకాశం లభించింది.ఇంగ్లండ్తో సిరీస్లో చివరి మ్యాచ్లో ఆడిన ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్లో జరుగుతుంది. అక్టోబర్ 1న జరిగే తమ తొలి మ్యాచ్లో శ్రీలంకతో భారత మహిళల బృందం తలపడుతుంది. భారత టి20 జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్, స్నేహ్ రాణా, హేమలత, మేఘనా సింగ్, రేణుక సింగ్, పూజ వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కిరణ్ నవ్గిరే. స్టాండ్బై: తానియా భాటియా, సిమ్రన్ బహదూర్ . -
జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
కడప స్పోర్ట్స్ : ఈనెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు మ్యాచ్లలో పాల్గొనే జిల్లా అండర్–19 జట్టును జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రామ్మూర్తి ప్రకటించారు. గత నెలలో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రాబబుల్స్కు ఎంపికచేసి ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించిన అనంతరం తుదిజట్టును శనివారం ప్రకటించారు జిల్లా అండర్–19 జట్టు : ఎస్ఎండీ రఫీ (కెప్టెన్), వంశీకృష్ణ (వైస్ కెప్టెన్), ధృవకుమార్, నూర్బాషా, భరద్వాజ్, హరికృష్ణ, శ్రీహరి, సాయిసుధీర్, అభిషేక్, అజారుద్దీన్, తేజ, మారుతీశంకరాచార్య, జహీర్అబ్బాస్, సత్యప్రణవ్, సులేమాన్, ఆరీఫ్బాషా. స్టాండ్బై : నూర్అహ్మద్,మదన్, భరత్రెడ్డి, దిలీప్, జాఫర్, సాయిచెన్నారెడ్డి, సుదర్శన్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement