-
ఏడుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
-
తల్లి, ఏడుగురు పిల్లలు సజీవదహనం
ఇస్లామాబాద్: చలి కాచుకోవడానికి పెట్టుకున్న నెగడు(కట్టె మొద్దులతో వేసిన మంట) ఓ కుటుంబం పాలిట మృత్యుపాశంగా మారిన విషాద ఘటన పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ దాదు జిల్లాలోని గోరఖ్ కొండ ప్రాంతంలో జరిగింది. తీవ్రమైన చలికి తట్టుకోలేక పెట్టుకున్న నెగడు ఓ నిరుపేద కుటుంబంలోని తల్లీ పిల్లలను మంటలకు ఆహుతి చేసింది. ఏడుగురు పిల్లలు సహా తల్లి మంటల్లో సజీవ దహనం కాగా తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు. చలిగాలులను తట్టుకునేందుకు గుడిసెలో వేసిన నెగడు, ప్రమాదవశాత్తు గుడిసెకు అంటుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో గుడిసెలోని వారందరూ సజీవ దహనమయ్యారని చెప్పారు. -
వాళ్లందరి వయసూ పదహారే..!
ఒకే కాన్పులో ఇద్దరు పుడితే ట్విన్స్ లేదా కవలలు అని పిలుచుకోవచ్చు. ముగ్గురు పుడితే ట్రిప్లెట్స్ అని పిలుచుకోవచ్చు. మరి ఏకంగా ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలు పుడితే..? 16 యేళ్ల కిందట అమెరికాకు చెందిన మెక్ కాఫీ ఒకే కాన్పులో ఏకంగా ఏడుమంది పిల్లలకు జన్మనిచ్చింది! ప్రపంచమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంతవరకూ ఒకే కాన్పులో అంతమంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఎవరూ లేదని వైద్యులు ధ్రువీకరించారు. అలా ఒకేసారి ఏడుమంది పిల్లలు పుడితే వారిని ‘సెప్టప్లెట్స్’ అని పిలుచుకోవచ్చని అప్పట్లో డాక్టర్లు ఒక పదాన్ని సృష్టించారు. అదేసమయంలో వారి ఆరోగ్యస్థితిగతుల గురించి ఆందోళన వ్యక్తపరిచారు. అంతకుముందు కాన్పులో ఒక పాపాయిని, అప్పుడు ఏడుమందిని ఒకేసారి ప్రసవించిన కాఫీని, ఆమె పిల్లలను చాలారోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్క్లింటన్ కూడా కాఫీదంపతులను ప్రత్యేకంగా కలిశాడు. ఆ తర్వాత కాఫీ, ఆమె పిల్లలను అందరూ మరచిపోయారు. ఇటీవలే ఈ ఏడుగురూ తమ 16వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొన్నారు. తద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పిల్లల పెంపకంలో పడిపోయి పదహారేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా తమకు తెలియడం లేదని కాఫీ దంపతులు అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement