breaking news
seven arrest
-
పెన్షన్ స్కాం: ఏడుగురు ఆరెస్ట్
-
మేడాపురం ఘటనలో ఏడుగురి అరెస్టు
ధర్మవరం అర్బన్ : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో నాగమ్మ, ముత్యాలప్ప దంపతుల కుమారుడు ఆదినారాయణ(17) పట్ల అమానుషంగా వ్యవహరించిన ఉదంతంలో ఏడుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన మల్లికార్జున, అతని అనుచరులు అనుచరులు షెక్షావలి, బాబయ్య, నారాయణ, ఆర్వేటి లింగమయ్య, తాడిమర్రి రహంతుల్లా, జె.ఆంజనేయులు కలసి బాలుడి పట్ల క్రూరత్వంగా ప్రవర్తించిన సంగతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులందరినీ అరెస్టు చేసి, అనంతపురం జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరచగా జూలై 4 వరకు వారిని రిమాండ్కు ఆదేశిస్తూ జడ్జి గీతావాణి ఆదేశించారని వివరించారు. -
బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురి అరెస్టు
హిందూపురం(అనంతపురం): హిందూపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.81,325 నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వరల్డ్ కప్ సందర్భంగా పట్టణంలో బెట్టింగ్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ ఈదుర్ బాషా, టూటౌన్ సీఐ మధు తెలిపారు.