-
హైదరాబాద్: ఎంఎంటీస్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు మరో గుడ్న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 11వ తేది నుంచి నగరంలో మరో 86 ఎంఎంటీస్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. అలాగే రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చేసినట్టు పేర్కొంది. తాజాగా ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్లు రాకపోకలు సాగించనున్నట్టు స్పష్టం చేసింది. The popular suburban transport services in the twin cities providing affordable and convenient travel option. 86 #MMTS services running as on 11th April, 2022 between Falaknuma - Lingampalli - Hyderabad- Secunderabad @drmsecunderabad @drmhyb pic.twitter.com/dsVrdrGrVW — South Central Railway (@SCRailwayIndia) April 13, 2022 అయితే, గతంతో ఉదయం 6 నుండి రాత్రి 11.45 వరకు రాకపోకలు రైళ్లు నడిచేవి. అలాగే, సీజనల్ టికెట్స్ను సైతం సౌత్ సెంట్రల్ రైల్వే మళ్ళీ అందుబాటులో తీసుకువచ్చింది. #MMTS #TwinCities Secunderabad to Hyderabad; Secunderabad - Lingampalli - Secunderabad; Falaknuma to Hyderabad & Falaknuma - Ramchandrapuram - Falaknuma @drmsecunderabad @drmhyb pic.twitter.com/dgCiB1bQmQ — South Central Railway (@SCRailwayIndia) April 14, 2022 -
లింగంపల్లిలో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లింగంపల్లిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో లింగంపల్లి రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న ఇంటర్సిటీ రైలు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలు డీజల్ ఇంజిన్కు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు ఎగసిపడ్డాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం ఉత్కంఠ రేపింది. అయితే, సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. తెల్లజారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఎంఎంటీ ఎస్ టూ లేట్...
మొత్తం రూ.800 కోట్ల ప్రాజెక్టు ఇప్పటివరకు రూ.30 కోట్లే విడుదల కొత్త లైన్ల నిర్మాణానికే రూ.380 కోట్లు సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ఒక అడుగు ముందుకు... నాలుగడుగులు వెనక్కు అన్నట్టుంది దీని పరిస్థితి. రెండున్నరేళ్లలో పూర్తి చేయవలసిన ప్రాజెక్టు ఇది. ఇప్పటికే ఏడాది గడిచింది. మరో ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు పని ప్రారంభం కాలేదు. నిర్దేశిత గడువులోగా పని పూర్తికావడం కాదు కదా. కనీసం ప్రారంభిస్తారా లేదా అనే సంశయం నెలకొంది. ఎందుకంటే రూ.800 కోట్ల భారీ అంచనాలతో సిద్ధం చేసిన ఈ ప్రాజెక్టులో రెండొంతుల నిధులు కేటాయించవలసిన రాష్ట్రప్రభుత్వం.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.30 కోట్లే. మిగతా నిధులు కేటాయించాల్సిన రైల్వేశాఖ సైతం రూ.30 కోట్లే చెల్లించింది. రెండోదశలో లైన్లు, విద్యుదీకరణ పనులకే రూ. 380 కోట్లు వెచ్చించాల్సిన తరుణంలో నిధుల్లేక పనులు ప్రారంభం కాలేదు. గడిచిన ఏడాది పొడవునా ప్రణాళికల రూపకల్పన, మార్గాల గుర్తింపు, స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియ ఖరారు వంటి పనులతోనే గడిచింది. మరో ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. అయినా పనులెప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంఎంటీఎస్ రెండో దశపై రాష్ర్టప్రభుత్వం శీతకన్ను వేసింది. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. నిర్మాణ వ్యయంలో రాష్ట్రప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున నిధులను అందజేయవలసి ఉంటుంది. అంటే రూ.800 కోట్లలో రాష్ట్రం తన వాటాగా రూ.533.33 కోట్లు, రైల్వేశాఖ రూ.266.67 కోట్లు కేటాయించాలి. కానీ ఇప్పటివరకు రెండు వైపులా అందింది రూ.60 కోట్లే. దక్షిణమధ్య రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మొత్తం 6 లైన్లలో రెండోదశకు రంగం సిద్ధం చేసింది. బ్రిటన్కు చెందిన బాల్ఫోర్బెట్టి, ఇండియాకు చెందిన కాళింది సంస్థలు సంయుక్తంగా ఈ టెండర్లను దక్కించుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే హడావిడి మొదలైంది. అనేక దశలను దాటుకొని చివరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ ఒక రాయి వేసి శంకుస్థాపన చేసిన దాఖలా కనబడటం లేదు. మొదటి నుంచి నిర్లక్ష్యమే... రెండోదశపై మొదటి నుంచి రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తోంది. ఎంఎంటీఎస్ మొదటి దశలో ఫలక్నుమా-సికింద్రాబాద్-లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో రైలు మార్గాలు, రైల్వేస్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశను మరింత విస్తరించి రెండో దశలో నగరం నలువైపులా ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం 2005లోనే ప్రతిపాదించింది. అయినా అది ప్రతిపాదనలు, కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. చివరకు గత ఆర్థికసంవత్సరం రైల్వే బడ్జెట్లో ఇది స్థానం సంపాదించుకుంది. ప్రణాళికలు పూర్తయ్యాయి. రైల్వే మార్గాల సర్వే, టెండర్ల కేటాయింపులు ముగిశాయి. ప్రస్తుతం పని ప్రారంభం కావలసిన దశలో.. ప్రభుత్వం అందజేయవలసిన నిధుల విషయంలో మొండి చెయ్యి చూపుతోంది. రానున్న కొత్త ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లు ఫిరోజ్గూడ సుచిత్ర జంక్షన్ బీహెచ్ఈఎల్ భూదేవీనగర్ మౌలాలీహౌసింగ్బోర్డు కాలనీ రెండోదశ పనులివీ... ఎక్కడి నుంచి ఎక్కడకు కి.మీ. ఏం చేయాలి ఘట్కేసర్- మౌలాలీ 14 కొత్త లైన్లు, విద్యుదీకరణ సనత్నగర్-మౌలాలీ 23 సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ బొల్లారం-మేడ్చెల్ 14 సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ సికింద్రాబాద్-బొల్లారం 14 సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ ఫలక్నుమా-ఉందానగర్ -- సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరణ సికింద్రాబాద్-బొల్లారం 14 విద్యుదీకరణ తెల్లాపూర్-రామచంద్రాపురం 10 పాత లైన్ల పునరుద్ధరణ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
భారీగా పట్టుబడిన నగదు
మహిళపై అత్యాచారం: కేసు నమోదు
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం
మహిళలే నిర్ణేతలు
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement