-
పావలా శ్యామలను ఆదుకున్న కాదంబరి కిరణ్
-
ఆ దర్శకుడికి ఆగ్రహం కలిగించిన చిత్రం
చెన్నై: కాదంబరి చిత్రం ప్రముఖ దర్శకుడికి ఆగ్రహాన్ని కలిగించిందట. నవ దర్శకుడు అరుళ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం కాదంబరి. ఇందులో కాసీమా రఫీ, అఖిలా నారాయణన్, సర్జున్, నిమ్మీ, పూజిత, సౌమ్య, మహారాజ్, మురుగానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంతకు ముందు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో ఆమె పాత్ర పేరును కాదంబరిని టైటిల్ గా పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా హారర్ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమని తెలిపారు. ఆంధ్రా అటవీ ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగే ఇతివృత్తంగా కాదంబరి చిత్రం ఉంటుందని చెప్పారు. (చదవండి : అడవుల్లో హ్యాపీగా..!) దీన్ని తక్కువ బడ్జెట్లో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు వచ్చిన దెయ్యం కథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ను ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు విడుదల చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. అలా నటి పార్వతీ నాయర్, డేనియల్ బాలాజీ, సంగీత దర్శకుడు సంతోషం దయానిధి, నిర్మాత ధనుంజయన్ తదితరులు ఈ చిత్ర ట్రైలర్ను ఆవిష్కరించారని తెలిపారు. కాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ను కూడా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేయమని కోరగా ఆయన చిత్రం పేరు వినగానే మండిపడినట్లు సమాచారం. అందుకు కారణం విఘ్నేష్ శివన్ కాదంబరి పేరుతో నానుమ్ రౌడీదాన్ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకోవడమేనని తెలుస్తోంది. -
ప్రపంచంలోనే తొలి నవల ‘కాదాంబరి’
తిరుపతి : ఏడవ శతాబ్దంలో భానుడు రచించిన కాదాంబరి భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా తొలినవల. ఈ నవల తొలి నవలగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని సంస్కృత విద్యాపీఠంకు చెందిన ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. బాణభట్టు సంస్కృతంలో రచించిన కాదాంబరి రచన కావ్యాన్ని విద్వాన్ విశ్వం తెలుగులో 54 ఏళ్ల క్రితం హృద్యంగా అనువదించారని గుర్తు చేశారు. ఈఏడాది పునర్ముద్రణ పొందిన ఈ రచన కావ్యం పరిచయ సభ సంస్కృత విద్యాపీఠం వీసీ మురళీధర్ శర్మ చాంబర్లో నిర్వహించారు. ఈసభలో ‘బాణుడి జీవితం– సాహిత్యం’ అనే అంశంపై రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడం వల్లబాణుడు లోకసంచారం చేసి తన 24వ ఏట శ్రీహర్షుడి ఆస్థానంలో కవిగా చేరారన్నారు. హర్షుని మరణానంతరం తన స్వగ్రామానికి తిరిగి వచ్చి ప్రజల కోరిక మేరకు హర్షచరిత్రను చరిత్రగా కాకుండా రసవత్తరమైన కావ్యంగా రచించారన్నారు. ఇదితొలి గద్యకావ్యమని తర్వాత కాదంబరి రచించారన్నారు. బాణుడికి శబ్ధ ప్రయోగంలో ఎంతపట్టు వుందో అర్థప్రయోగంలో కూడా అంతపట్టు వుందన్నారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఆకాశవాణి డైరెక్టర్ నాగసూరి వేణుగోపాల్, తెలుగు భాషోధ్యమ సమతి అధ్యక్షురాలు గంగవర పు శ్రీదేవి, విద్యాపీఠం అధ్యాపకుడు గంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
గుట్టుచప్పడు కాకుండా ‘గోకులం’ డ్రామా
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement