-
ఆప్కాబ్ వజ్రోత్సవాల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
నేత్రవర్వంగా రథోత్సవం
-
పాలసీదారులకు ఎల్ఐసీ ‘డైమండ్’ బోనస్
♦ వజ్రోత్సవం సందర్భంగా ప్రకటన ముంబై: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన పాలసీదారులకు వజ్రోత్సవం సందర్భంగా ప్రత్యేక బోనస్ను కానుకగా ప్రకటించింది. ప్రతీ వెరుు్య రూపాయల బీమా మొత్తంపై రూ.5 నుంచి రూ.60 రూపాయల వరకు ఒక విడత బోనస్ను వార్షిక బోనస్కు అదనంగా పాలసీదారులు అందుకోనున్నారు. ముంబైలో గురువారం జరిగిన ఎల్ఐసీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో బోనస్ విషయాన్ని సంస్థ చైర్మన్ ఎస్కే రాయ్ ప్రకటించారు. ♦ పాలసీ కాల వ్యవధిని బట్టి రూ.లక్ష రూపాయల బీమా పాలసీపై కనీసం రూ.500, గరిష్టంగా రూ.6వేల వరకు బోనస్ లభించనుంది. పాలసీ తీసుకుని ఎక్కువ కాలం అరుు ఉండి లేదా గడువు తీరడానికి దగ్గరలో ఉన్న వాటిపై ఎక్కువ బోనస్ అందుకోవడానికి వీలుంటుంది. గరిష్టంగా రూ.6వేల బోనస్కు 1986, మార్చి 1 కటాఫ్ తేదీ, కనిష్టంగా రూ.500 బోనస్కు కటాఫ్ తేదీ 2015 మార్చి 31గా ఎల్ఐసీ ఖరారు చేసింది. ♦ రూ.లక్ష పాలసీపై ప్రతీ ఐదేళ్ల కాలానికి రూ.500 చొప్పున బోనస్ పెరుగుతూ వెళుతుంది. ♦ 2016 మార్చి 31 వరకు మనుగడలో ఉన్న పాలసీలు, 2016 సెప్టెంబర్1 తర్వాత కూడా కొనసాగుతున్న పాలసీలు బోనస్కు అర్హమైనవి. ఒకవేళ మార్చి 31లోపు పాలసీ ల్యాప్స్ అరుుపోతే దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పునరుద్ధరించుకోవడం ద్వారా బోనస్ అందుకోవచ్చు. -
జూబ్లీహిల్స్లో వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం
శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ చదలవాడ హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సేవలు, పూజలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జూబ్లీహిల్స్లోని మూడున్నర ఎకరాల స్థలంలో రూ.28 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ మహాగణపతి దేవాలయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ పాలక మండలి సభ్యులు కె.రాఘవేంద్రరావు, చింతల రాంచంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుచరిత, అరికెల నర్సారెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏడాదిలోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కురుక్షేత్ర, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. తన నియోజక వర్గంలో ఈ ఆలయం నిర్మితమవడం ఆనందంగా ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే,టీటీడీ పాలకమండలి సభ్యుడు, చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు. -
స్నేహం వద్దన్నాడని.. బీర్ సీసాతో దాడి
తమతో స్నేహాన్ని కట్ చేశాడన్న కోపంతో ఓ యువకుడిపై.. ఆరు మంది బీర్ సీసాతో దాడి చేసి గాయపర్చిన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. ఈ ఘటనలో ఐదు మందిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరోనిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్ సమీపంలోని కార్మికనగర్లో నివసించే లింగిడి విజయ్కుమార్(24) ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం రహ్మత్నగర్కు చెందిన రాము, లక్ష్మణ్, షకిల్, శ్రీరాంనగర్కు చెందిన సలీం, సొహైల్, నిసార్లతో స్నేహం ఉండేది. ఇటీవల కొన్ని కారణాలతో విజయ్కుమార్ వారిని కలవడం మానేశాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి మెట్టుగూడకు చెందిన మరో స్నేహితుడు ప్రియనాథ్ విజయ్తో కలిసి నిమ్స్మే ఓపెన్ ల్యాండ్లో బీరుతాగుతూ కూర్చున్నారు. అదే సమయంలో రాము, లక్ష్మణ్, షకిల్, సలీం, సొహైల్, నిసార్లు అక్కడికి వచ్చి విజయ్కుమార్తో గొడవపడ్డారు. అసభ్యంగా దూషించారు. కొట్టి తరిమారు. వీరి బారి నుంచి విజయ్కుమార్తో పాటు స్నేహితుడు విజయ్ పరారవుతుండగా ఎల్ఆర్. కిషోర్ స్కూల్ వద్ద మళ్లీ వీరిద్దరినీ పట్టుకొని తమతోపాటు తెచ్చిన బీరు సీసాలను పగలగొట్టి విజయ్కుమార్ కడుపులో గట్టిగా పొడిచారు. లక్ష్మణ్ బీరుసీసాతో తనను పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయని వీరందరిపైన చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయిదు మందిని అరెస్టు చేశారు. లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement