May 19, 2022, 01:47 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని అమలు చేసి తీరుతామని, బ్యాంకర్లను ఒప్పించి...
May 17, 2022, 14:54 IST
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు
May 17, 2022, 03:49 IST
కరువన్నదే కానరాలేదు..
గత మూడేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు. ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. ప్రతి...
May 17, 2022, 03:21 IST
చెప్పిందే.. చేస్తా
జగన్.. రైతుల తరపున నిలబడే మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒక మాదిరిగా, అయిపోయిన తర్వాత మరో మాదిరిగా ఉండడు. నిజాయితీ, నిబద్ధత ఉంది. ఏది...
May 16, 2022, 16:34 IST
వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం...
May 16, 2022, 11:09 IST
ఒక్కోసారి రూపాయికి కిలో చొప్పున అమ్మినా కొనేవారు లేక.. రోడ్లపై పారబోసే టమాట ధర ఇప్పుడు భయపెడుతోంది.
May 15, 2022, 16:33 IST
సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతులు ఖరీఫ్కు సమాయత్తమవుతుండగా...
May 15, 2022, 08:52 IST
రసాయన అవశేషాల్లేని పంటల ధ్రువీకరణ (క్రాప్ సర్టిఫికేషన్) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చర్యలు...
May 14, 2022, 17:45 IST
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేవైసీ అప్డేట్ చేయడం ఎలా ??
May 14, 2022, 11:07 IST
ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్కు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో...
May 12, 2022, 04:12 IST
10 కేజీలు తరుగు తీస్తూ..
ధాన్యం అంతా కొనుగోలు కేంద్రంలో ఉంది. మబ్బులు కమ్మి ఉన్నాయి. కనీసం పట్టాలను కూడా సరఫరా చేయలేదు. వానొస్తే కష్టమంతా నీటి...
May 10, 2022, 11:08 IST
ఈ–నామ్ (ఎల్రక్టానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్).. రైతులకు గిట్టుబాటు ధర, వ్యాపారులకు నాణ్యమైన సరుకు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న...
May 09, 2022, 01:29 IST
పెర్కిట్ (ఆర్మూర్): ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకొస్తానని బాండు పేపరు రాసిచ్చి మోసం చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవికి...
May 09, 2022, 00:56 IST
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ధరకు వడ్లు కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
May 08, 2022, 19:49 IST
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి...
May 08, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు తోడుగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడంతోపాటు తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక...
May 06, 2022, 04:55 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను అనుసంధానం చేసి గ్రామ స్థాయిలో రైతులకు...
May 06, 2022, 03:25 IST
సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను విమర్శించడంలో ఎలాంటి తప్పులేదని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు దురుద్దేశాలు...
May 05, 2022, 22:43 IST
జైనథ్(ఆదిలాబాద్): నీటి వసతి ఉన్న చేన్లలో సైతం సాధారణంగా రెండు పంటలు తీయడానికి రైతులు నానా అవస్థలు పడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక,...
May 04, 2022, 18:45 IST
రైతు గుండెల్లో గజ గజ: చిత్తూరు కౌండిన్య ఫారెస్ట్ ఏనుగులు vs రైతులు
May 04, 2022, 11:47 IST
రైతులను నిండా ముంచిన అకాల వర్షం
May 04, 2022, 02:14 IST
బోథ్/ఇచ్చోడ: అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచిదంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా రైతులకు మాత్రం విత్తనాలే బంగారం. అందుకే... మంగళవారం అక్షయ...
May 02, 2022, 23:38 IST
దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది కార్పొరేట్ వ్యాపారుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.1.46 లక్షల కోట్లు. వీరిని అరెస్టు చేయడం...
May 02, 2022, 18:27 IST
రెండు బోర్లు మంచిగా పోస్తాయి. యాసంగిలో వడ్లు కొనం అని ప్రభుత్వం ప్రకటించడంతో తన భూమిలో ఇతర పంటలు పండవని బీడుగా వదిలేశాడు. తీరా ఇప్పుడు
April 27, 2022, 04:03 IST
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీఎం కేసీఆర్ తీరుతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. కల్లాల్లో...
April 25, 2022, 22:50 IST
ఏజెన్సీలో రబ్బరు సాగుకు ప్రోత్సాహం కరువైంది. గతంలో ఈ పంటను పరిచయం చేసిన రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డుల నుంచి గత కొన్నేళ్లుగా సహకారం అందడం లేదని...
April 23, 2022, 16:09 IST
బుట్టాయగూడెం: అన్నదాతల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. రైతుల ముంగిటకు సేవలందించేందుకు...
April 23, 2022, 08:16 IST
రైతన్నలకు సాగు వ్యయాన్ని తగ్గించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలను అందించడమే లక్ష్యంగా ఆర్బీకేల స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాలను రాష్ట్ర...
April 23, 2022, 03:32 IST
ముస్తాబాద్ (సిరిసిల్ల): పోయిన సీజన్లో దొడ్డు వడ్లు వేయొద్దన్నరు.. యాసంగిలో వరి పెడితే ఉరేనని భయపెట్టిండ్రు.. ఇప్పుడేమి వడ్ల కొంటున్నరు.. ప్రభుత్వం...
April 22, 2022, 18:35 IST
పిఠాపురం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలని పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ వీరపాండ్యన్ అన్నారు....
April 22, 2022, 18:26 IST
ఒకప్పుడు సాగునీటికి అష్టకష్టాలు పడేవారు. వర్షాలు, చెరువులపై ఆధారపడేవారు. వరుణుడు కరుణిస్తే పంటలు పండేవి.. లేకుంటే నష్టపోయేవారు. సమస్యను గుర్తించిన...
April 21, 2022, 21:42 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న బీఏఎస్ఎఫ్ ఎక్స్పోనస్ పేరుతో కొత్త ఉత్పాదనను ప్రవేశపెట్టింది. ప్రత్యేక ఫార్ములేషన్...
April 19, 2022, 17:23 IST
పల్నాడు జిల్లా ధాన్యసిరులతో తుల తూగనుంది. రబీలో సాగు చేసిన వరి పొలాలు కోతకొచ్చాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...
April 19, 2022, 08:37 IST
అన్నదాతల కష్టాలకు తెర
April 18, 2022, 23:52 IST
మదనపల్లె సిటీ: పట్టుసాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. గత ఏడాది వైరస్లతో ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు ధరల పెరుగుదలతో ఉత్సాహంగా ఉన్నారు. చైనా నుంచి...
April 18, 2022, 23:38 IST
సాక్షి,కదిరి(సత్యసాయిజిల్లా): దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి రైతులంటే ఎంత ఇష్టమో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా...
April 17, 2022, 05:41 IST
భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు వచ్చే...
April 16, 2022, 14:32 IST
ఛండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువులు,...
April 16, 2022, 12:15 IST
రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఖరీఫ్లో మాదిరిగానే ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల నుంచి నూరుశాతం ధాన్యం...
April 16, 2022, 08:37 IST
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సాకే రామకృష్ణ (40) ఆర్థిక సమస్యలతో 2020లో...