-
కేసీఆరే రావాలి!
వికలాంగుల ఆందోళన రసాభాసాగా మారిన వికలాంగుల దినోత్సవం అసెంబ్లీ వద్ద ధర్నాకు విఫలయత్నం సాక్షి, హైదరాబాద్: వికలాంగులు కోపోద్రిక్తులయ్యారు. కట్టలు తెగిన ఆగ్రహంతో ఒక్కసారిగా వేదికపైకి చొచ్చుకువచ్చి ఆందోళనకు ది గారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రావా లంటూ నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. దీంతో అంతర్జాతీయ వికలాంగుల దినం సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అర్దంతరంగా ముగిసింది. అనివార్య కారణాలతో ముఖ్యమం త్రి హాజరుకావడంలేదని అధికారులకు ముందే తెలిసినా ఆయనకు స్వాగతం పలుకుతూ రవీంద్రభారతి ప్రవేశ ద్వారంతోపాటు వేదికపైనా బ్యానర్లను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వికలాంగులతో పాటలు, నృత్యపోటీలను నిర్వహించారు. చివరగా ఉన్నతాధికారులు, అతిథులు ప్రసంగించేం దుకు సిద్ధమవుతుండగా.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనని వికలాంగులు పట్టుబట్టారు. వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు రాంబాబు నేతృత్వంలో సుమారు వందమంది వికలాం గులు వేదికపైకి చొచ్చుకువచ్చి బైఠాయించారు. సభా ప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. అనంతరం కొందరు వికలాంగులు ర్యాలీగా అసెంబ్లీ వద్దకు చేరుకుని అక్కడ ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ రావడం లేదని వికలాంగుల సంఘం నేతలకు ముందే తెలియజేసినా.. ఆందోళనకు దిగారని వికలాంగల సంక్షేమ శాఖ డెరైక్టర్ శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఆందోళనతో తమకు సంబంధం లేదని వికలాంగుల నెట్వర్క్, హృదయ్ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. -
వికలాంగుల అవగాహన నడక
-
ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు
విశాఖపట్నం, న్యూస్లైన్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి వికలాంగుల ఆటల పోటీలు మంగళవారం నిర్వహించారు. ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు మార్చ్పాస్ట్ అనంతరం గౌరవ వందనాన్ని సమర్పించి జాతీయ గీతాన్ని అలపించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాలోని 23 ప్రత్యేక పాఠశాలలకు చెందిన వికలాంగ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వందర మీటర్ల పరుగుతో పోటీలు ఆరంభమయ్యాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో రన్నింగ్, షాట్పుట్, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వికలాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు నర్సింహులు, అదనపు జాయింట్ కలెక్టర్ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement