సిరిసిల్లలో ఐటీ దాడులు
సిరిసిల్ల: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఓ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ వ్యాపారి చేపూరి బుచ్చయ్య ఇంటిపై గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.