-
విద్యాసంస్థలు బంద్.. సర్కార్ ప్లానేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్ను పాటించనున్నాయి.
Mon, Nov 03 2025 07:39 AM -
జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా
తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్మనీ అందింది.
Mon, Nov 03 2025 07:31 AM -
తెరపైకి ముత్తురామలింగ దేవర్ బయోపిక్..
తమిళనాడులో ఒక వర్గం దైవంగా భావించే నాయకుడు పసుమ్పొన్ ముత్తురామలింగదేవర్. సామాజిక సేవకుడిగా పేరు గాంచిన ఈయన తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.
Mon, Nov 03 2025 07:28 AM -
చేవెళ్లలో ఘోర ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా..
Mon, Nov 03 2025 07:26 AM -
పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కోరారు.
Mon, Nov 03 2025 07:26 AM -
భూముల రీసర్వేపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భూముల రీ సర్వేలో భాగంగా జరుగుతున్న జాయింట్ ఎల్పీఎం(ఉమ్మడి సరిహద్దు) సమస్యలను నవంబర్ 25 నాటికల్లా పరిష్కరించాలని సర్వే, ల్యాండ్ రికార్డులు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సి.హెచ్.వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు.
Mon, Nov 03 2025 07:26 AM -
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
టెక్కలి రూరల్ : పెన్షన్లు లేక ఇటీవల రిటైరైన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం స్పందించి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చల్ల సింహాచలం డిమాండ్ చేశారు.
Mon, Nov 03 2025 07:26 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
Mon, Nov 03 2025 07:26 AM -
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కులనిర్ములనా పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెలన 16న ‘భారత రాజ్యాంగం – రాజ్యాంగ వ్యవస్థల కాషాయకరణ’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య తెలిపారు.
Mon, Nov 03 2025 07:26 AM -
జవాన్ సేవలకు ప్రశంసలు
ఇచ్ఛాపురం: ఇండియన్ ఆర్మీలో చేరి దేశరక్షణతో పాటు ప్రజాసేవచేయడం వల్ల డిప్యూటీ చీఫ్ ఆర్మీ అధికారి నుంచి ప్రశంసా పత్రాన్ని పట్టణానికి చెందిన ఆర్మీజవాన్ ధర్మాల నూకరాజు అందుకున్నాడు.
Mon, Nov 03 2025 07:26 AM -
" />
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
అరసవల్లి: అరసవల్లి, కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాల్లో భాగంగా సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం ఈ నెల 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు.
Mon, Nov 03 2025 07:26 AM -
భక్తులకు భద్రత ఏదీ..?
శ్రీముఖలింగంలో ..Mon, Nov 03 2025 07:26 AM -
స్కూల్గేమ్స్ స్టేట్మీట్పై నీలిమబ్బులు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగే స్కూల్గేమ్స్ స్టేట్మీట్ క్రికెట్ టోర్నీపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి.
Mon, Nov 03 2025 07:24 AM -
" />
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు.
Mon, Nov 03 2025 07:24 AM -
భక్తిశ్రద్ధలతో పొలికోత ఉత్సవం
గార: క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని శ్రీకూర్మనాథాలయంలో పొలికోత ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి శయనబేరం, అమ్మవార్లు పల్లకిపై గ్రామ శివారులోని ప్రత్యేక మంటపం వద్దకు చేరుకున్నాయి.
Mon, Nov 03 2025 07:24 AM -
ఊపిరికి భరోసా
కోల్సిటీ(రామగుండం): అత్యవసర వైద్య సేవలకు ఊపిరి పోసేలా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చేపట్టిన క్రిటికల్ కేర్ సెంట ర్ త్వరలోనే అందుబాటుకి రానుంది. ఇందుకోసం సుమారు రూ.23.75 కోట్ల వ్యయంతో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నారు.
Mon, Nov 03 2025 07:24 AM -
దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీల క్ష్మీనరసింహస్వా మి బ్రహ్మోత్సవా లు ఆదివారం అ ధ్యయనోత్సవా లతో ప్రారంభమయ్యాయి. సో మవారం సేవాకాలం, ప్రబంధ కాలక్షేపం, విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని ఆలయ ఈవో శంకరయ్య తెలిపారు.
Mon, Nov 03 2025 07:24 AM -
ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయం
పెద్దపల్లిరూరల్: ప్రధాని నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
Mon, Nov 03 2025 07:24 AM -
నెలాఖరు వరకు సిటీ పోలీస్యాక్ట్
గోదావరిఖని: బహిరంగ ప్రదేశా ల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తామని, అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్పై కఠిన చర్య లు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. ఈమేరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.
Mon, Nov 03 2025 07:24 AM -
ఓటరు ప్రత్యేక సవరణకు సిద్ధం
పెద్దపల్లి: దొంగ ఓట్ల నియంత్రణ కోసం జిల్లాలో ఓటరు ప్రత్యేక సవరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం 2002 నుంచి 2025 వరకు ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను కేటగిరీల వారీగా తయారు చేస్తున్నారు.
Mon, Nov 03 2025 07:24 AM -
తడిసిన పంటలను ఇలా కాపాడుకోండి
● వ్యవసాయాధికారి అలివేణిMon, Nov 03 2025 07:24 AM -
యువ కార్మికులతోనే యూనియన్ల మనుగడ
● సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్ దత్తMon, Nov 03 2025 07:24 AM -
కత్తుల కలకలం
జిల్లాలో రియల్టర్గా పేరొందిన సిరిగిరి రమేశ్ను ఇటీవల సిరిసిల్ల శివారులో అతడితోపాటు వ్యాపారం చేసే భాగస్వాములు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
Mon, Nov 03 2025 07:24 AM
-
కార్తీక సోమవారం..ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
Mon, Nov 03 2025 07:44 AM -
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
Mon, Nov 03 2025 07:26 AM -
విద్యాసంస్థలు బంద్.. సర్కార్ ప్లానేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్ను పాటించనున్నాయి.
Mon, Nov 03 2025 07:39 AM -
జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా
తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్మనీ అందింది.
Mon, Nov 03 2025 07:31 AM -
తెరపైకి ముత్తురామలింగ దేవర్ బయోపిక్..
తమిళనాడులో ఒక వర్గం దైవంగా భావించే నాయకుడు పసుమ్పొన్ ముత్తురామలింగదేవర్. సామాజిక సేవకుడిగా పేరు గాంచిన ఈయన తమిళనాడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.
Mon, Nov 03 2025 07:28 AM -
చేవెళ్లలో ఘోర ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా..
Mon, Nov 03 2025 07:26 AM -
పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కోరారు.
Mon, Nov 03 2025 07:26 AM -
భూముల రీసర్వేపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భూముల రీ సర్వేలో భాగంగా జరుగుతున్న జాయింట్ ఎల్పీఎం(ఉమ్మడి సరిహద్దు) సమస్యలను నవంబర్ 25 నాటికల్లా పరిష్కరించాలని సర్వే, ల్యాండ్ రికార్డులు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సి.హెచ్.వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు.
Mon, Nov 03 2025 07:26 AM -
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
టెక్కలి రూరల్ : పెన్షన్లు లేక ఇటీవల రిటైరైన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం స్పందించి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చల్ల సింహాచలం డిమాండ్ చేశారు.
Mon, Nov 03 2025 07:26 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
Mon, Nov 03 2025 07:26 AM -
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కులనిర్ములనా పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెలన 16న ‘భారత రాజ్యాంగం – రాజ్యాంగ వ్యవస్థల కాషాయకరణ’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య తెలిపారు.
Mon, Nov 03 2025 07:26 AM -
జవాన్ సేవలకు ప్రశంసలు
ఇచ్ఛాపురం: ఇండియన్ ఆర్మీలో చేరి దేశరక్షణతో పాటు ప్రజాసేవచేయడం వల్ల డిప్యూటీ చీఫ్ ఆర్మీ అధికారి నుంచి ప్రశంసా పత్రాన్ని పట్టణానికి చెందిన ఆర్మీజవాన్ ధర్మాల నూకరాజు అందుకున్నాడు.
Mon, Nov 03 2025 07:26 AM -
" />
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
అరసవల్లి: అరసవల్లి, కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాల్లో భాగంగా సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం ఈ నెల 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు.
Mon, Nov 03 2025 07:26 AM -
భక్తులకు భద్రత ఏదీ..?
శ్రీముఖలింగంలో ..Mon, Nov 03 2025 07:26 AM -
స్కూల్గేమ్స్ స్టేట్మీట్పై నీలిమబ్బులు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగే స్కూల్గేమ్స్ స్టేట్మీట్ క్రికెట్ టోర్నీపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి.
Mon, Nov 03 2025 07:24 AM -
" />
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు.
Mon, Nov 03 2025 07:24 AM -
భక్తిశ్రద్ధలతో పొలికోత ఉత్సవం
గార: క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని శ్రీకూర్మనాథాలయంలో పొలికోత ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి శయనబేరం, అమ్మవార్లు పల్లకిపై గ్రామ శివారులోని ప్రత్యేక మంటపం వద్దకు చేరుకున్నాయి.
Mon, Nov 03 2025 07:24 AM -
ఊపిరికి భరోసా
కోల్సిటీ(రామగుండం): అత్యవసర వైద్య సేవలకు ఊపిరి పోసేలా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చేపట్టిన క్రిటికల్ కేర్ సెంట ర్ త్వరలోనే అందుబాటుకి రానుంది. ఇందుకోసం సుమారు రూ.23.75 కోట్ల వ్యయంతో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నారు.
Mon, Nov 03 2025 07:24 AM -
దేవునిపల్లి నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: దేవునిపల్లి శ్రీల క్ష్మీనరసింహస్వా మి బ్రహ్మోత్సవా లు ఆదివారం అ ధ్యయనోత్సవా లతో ప్రారంభమయ్యాయి. సో మవారం సేవాకాలం, ప్రబంధ కాలక్షేపం, విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని ఆలయ ఈవో శంకరయ్య తెలిపారు.
Mon, Nov 03 2025 07:24 AM -
ప్రధాని మోదీపై సీఎం వ్యాఖ్యలు శోచనీయం
పెద్దపల్లిరూరల్: ప్రధాని నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
Mon, Nov 03 2025 07:24 AM -
నెలాఖరు వరకు సిటీ పోలీస్యాక్ట్
గోదావరిఖని: బహిరంగ ప్రదేశా ల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తామని, అనుమతిలేని డ్రోన్, డీజే సౌండ్స్పై కఠిన చర్య లు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. ఈమేరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.
Mon, Nov 03 2025 07:24 AM -
ఓటరు ప్రత్యేక సవరణకు సిద్ధం
పెద్దపల్లి: దొంగ ఓట్ల నియంత్రణ కోసం జిల్లాలో ఓటరు ప్రత్యేక సవరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం 2002 నుంచి 2025 వరకు ఓటరు జాబితాలో నమోదైన వారి వివరాలను కేటగిరీల వారీగా తయారు చేస్తున్నారు.
Mon, Nov 03 2025 07:24 AM -
తడిసిన పంటలను ఇలా కాపాడుకోండి
● వ్యవసాయాధికారి అలివేణిMon, Nov 03 2025 07:24 AM -
యువ కార్మికులతోనే యూనియన్ల మనుగడ
● సీఐటీయూ ఆలిండియా సెక్రటరీ సుదీప్ దత్తMon, Nov 03 2025 07:24 AM -
కత్తుల కలకలం
జిల్లాలో రియల్టర్గా పేరొందిన సిరిగిరి రమేశ్ను ఇటీవల సిరిసిల్ల శివారులో అతడితోపాటు వ్యాపారం చేసే భాగస్వాములు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
Mon, Nov 03 2025 07:24 AM
