-
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
-
గెజిట్పై స్టే ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి పరీవాహకంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)కు అ
Thu, May 08 2025 12:59 AM -
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది.
Thu, May 08 2025 12:52 AM -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత్కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి.
Thu, May 08 2025 12:52 AM -
ఆపరేషన్ సిందూర్తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
ఆపరేషన్ సిందూర్తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
Thu, May 08 2025 12:50 AM -
‘శత’క్కొట్టిన జెమీమా
కొలంబో: ముక్కోణపు మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Thu, May 08 2025 12:48 AM -
ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు!
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Thu, May 08 2025 12:43 AM -
" />
‘విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’
ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు.
Thu, May 08 2025 12:40 AM -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, May 08 2025 12:38 AM -
అంగన్వాడీలకుమహర్దశ
కేంద్రాలపై పక్కా నిఘా
Thu, May 08 2025 12:38 AM -
" />
మత్తు పదార్థాలనిర్మూలనకు చర్యలు
మాగనూర్(మక్తల్): గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఎస్సీ ఎన్.లింగయ్య తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పలు ప్రదేశాల్లో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
Thu, May 08 2025 12:38 AM -
‘మోదీతోనే దేశ రక్షణ సాధ్యం’
నారాయణపేట రూరల్: దేశ రక్షణ నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Thu, May 08 2025 12:38 AM -
‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి
నారాయణపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూర్తి చేయాలని దేశించారు.
Thu, May 08 2025 12:38 AM -
నెల్లూరులో రియల్ అభివృద్ధి
నెల్లూరు(బారకాసు): రోడ్లు, విద్యుత్, రవాణా తదితర మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలకే అభివృద్ధి విస్తరిస్తుంది. పరిశ్రమలు, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోతున్న నెల్లూరు అభివృద్ధి.. క్రమంగా చుట్టుపక్కల గ్రామాల మార్గంలో శరవేగంగా దూసు కెళ్తోంది.
Thu, May 08 2025 12:38 AM -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, May 08 2025 12:38 AM -
నైపుణ్యాభివృద్ధి దిశగా..
అమరచింత: యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఒక్కొక్క క్యాంపులో 100 మంది విద్యార్థులు ఉండేలా ప్రణాళిక రూపొందించింది.
Thu, May 08 2025 12:38 AM -
ధాన్యం తరలించడం లేదని రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన దొడ్డురకం ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలంలోని రాజపేట, అంకూర్ గ్రామాల్లో ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున బైఠాయించి ధర్నా చేపట్టారు.
Thu, May 08 2025 12:38 AM -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గోపాల్పేట: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గోపాల్పేట మండలం పొలికెపహాడ్, చాకల్పల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని..
Thu, May 08 2025 12:38 AM -
" />
పిల్లలమర్రిలో ఏర్పాట్లు
● ఈనెల 16న రానున్న మిస్వరల్డ్ పోటీదారులు
Thu, May 08 2025 12:38 AM -
" />
మిల్లర్లు ధాన్యం దించుకోవాల్సిందే..
వనపర్తి రూరల్: ప్రతి రైస్మిల్లులో 5వేల బస్తాల దొడ్డురకం వడ్లు కచ్చితంగా దించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని చిట్యాల గోదాముతో పాటు చిమనగుంటపల్లి, నాగవరం గ్రామాల్లోని రైస్మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు.
Thu, May 08 2025 12:38 AM -
" />
అవగాహన కల్పిస్తున్నాం..
యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను క్యాంపులకు పంపించేలా అవగాహన కల్పిస్తున్నాం.
Thu, May 08 2025 12:38 AM -
శ్వేతార్కుడిని దర్శించుకున్న న్యాయమూర్తి
కాజీపేట: కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి దివ్య క్షేత్రాన్ని తెలంగాణ లోకాయుక్త న్యాయమూర్తి బీఎస్ జగ్ జీవన్కుమార్ దంపతులు బుధవారం సందర్శించారు. ఆలయ ఆవరణలో కొలువుదీరిన శ్వేతార్కుడితో పాటు 29 దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Thu, May 08 2025 12:38 AM -
‘దంతం’.. అందని వైద్యం
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఇన్చార్జ్ల పాలన రోగులకు శాపంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు దంత వైద్యం కోసం ప్రభుత్వ పరంగా ఎంజీఎం ఆస్పత్రి పెద్ద దిక్కు.
Thu, May 08 2025 12:38 AM -
" />
ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణుల పర్యటన
● ఈనెల 14న రెండు బృందాలుగా 57 మంది రాక
● రామప్ప, వరంగల్కోట, వేయిస్తంభాల ఆలయం సందర్శన
● అప్రమత్తమైన అధికార యంత్రాంగం
● అదనపు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
Thu, May 08 2025 12:38 AM -
ఈదురు గాలులతో ఎన్పీడీసీఎల్కు నష్టం
హన్మకొండ: ఈదురు గాలులకు టీజీ ఎన్పీడీసీఎల్కు భారీ నష్టం వాటిల్లింది. ఈనెల 5న రాత్రి వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి.
Thu, May 08 2025 12:38 AM
-
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
Thu, May 08 2025 12:59 AM -
గెజిట్పై స్టే ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి పరీవాహకంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)కు అ
Thu, May 08 2025 12:59 AM -
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది.
Thu, May 08 2025 12:52 AM -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత్కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి.
Thu, May 08 2025 12:52 AM -
ఆపరేషన్ సిందూర్తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
ఆపరేషన్ సిందూర్తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
Thu, May 08 2025 12:50 AM -
‘శత’క్కొట్టిన జెమీమా
కొలంబో: ముక్కోణపు మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Thu, May 08 2025 12:48 AM -
ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు!
న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Thu, May 08 2025 12:43 AM -
" />
‘విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’
ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు.
Thu, May 08 2025 12:40 AM -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, May 08 2025 12:38 AM -
అంగన్వాడీలకుమహర్దశ
కేంద్రాలపై పక్కా నిఘా
Thu, May 08 2025 12:38 AM -
" />
మత్తు పదార్థాలనిర్మూలనకు చర్యలు
మాగనూర్(మక్తల్): గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఎస్సీ ఎన్.లింగయ్య తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పలు ప్రదేశాల్లో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
Thu, May 08 2025 12:38 AM -
‘మోదీతోనే దేశ రక్షణ సాధ్యం’
నారాయణపేట రూరల్: దేశ రక్షణ నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Thu, May 08 2025 12:38 AM -
‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి
నారాయణపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూర్తి చేయాలని దేశించారు.
Thu, May 08 2025 12:38 AM -
నెల్లూరులో రియల్ అభివృద్ధి
నెల్లూరు(బారకాసు): రోడ్లు, విద్యుత్, రవాణా తదితర మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలకే అభివృద్ధి విస్తరిస్తుంది. పరిశ్రమలు, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోతున్న నెల్లూరు అభివృద్ధి.. క్రమంగా చుట్టుపక్కల గ్రామాల మార్గంలో శరవేగంగా దూసు కెళ్తోంది.
Thu, May 08 2025 12:38 AM -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Thu, May 08 2025 12:38 AM -
నైపుణ్యాభివృద్ధి దిశగా..
అమరచింత: యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఒక్కొక్క క్యాంపులో 100 మంది విద్యార్థులు ఉండేలా ప్రణాళిక రూపొందించింది.
Thu, May 08 2025 12:38 AM -
ధాన్యం తరలించడం లేదని రైతుల ఆందోళన
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన దొడ్డురకం ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలంలోని రాజపేట, అంకూర్ గ్రామాల్లో ప్రధాన రహదారులపై రైతులు పెద్దఎత్తున బైఠాయించి ధర్నా చేపట్టారు.
Thu, May 08 2025 12:38 AM -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గోపాల్పేట: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గోపాల్పేట మండలం పొలికెపహాడ్, చాకల్పల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని..
Thu, May 08 2025 12:38 AM -
" />
పిల్లలమర్రిలో ఏర్పాట్లు
● ఈనెల 16న రానున్న మిస్వరల్డ్ పోటీదారులు
Thu, May 08 2025 12:38 AM -
" />
మిల్లర్లు ధాన్యం దించుకోవాల్సిందే..
వనపర్తి రూరల్: ప్రతి రైస్మిల్లులో 5వేల బస్తాల దొడ్డురకం వడ్లు కచ్చితంగా దించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని చిట్యాల గోదాముతో పాటు చిమనగుంటపల్లి, నాగవరం గ్రామాల్లోని రైస్మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు.
Thu, May 08 2025 12:38 AM -
" />
అవగాహన కల్పిస్తున్నాం..
యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను క్యాంపులకు పంపించేలా అవగాహన కల్పిస్తున్నాం.
Thu, May 08 2025 12:38 AM -
శ్వేతార్కుడిని దర్శించుకున్న న్యాయమూర్తి
కాజీపేట: కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూలగణపతి దివ్య క్షేత్రాన్ని తెలంగాణ లోకాయుక్త న్యాయమూర్తి బీఎస్ జగ్ జీవన్కుమార్ దంపతులు బుధవారం సందర్శించారు. ఆలయ ఆవరణలో కొలువుదీరిన శ్వేతార్కుడితో పాటు 29 దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Thu, May 08 2025 12:38 AM -
‘దంతం’.. అందని వైద్యం
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఇన్చార్జ్ల పాలన రోగులకు శాపంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు దంత వైద్యం కోసం ప్రభుత్వ పరంగా ఎంజీఎం ఆస్పత్రి పెద్ద దిక్కు.
Thu, May 08 2025 12:38 AM -
" />
ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణుల పర్యటన
● ఈనెల 14న రెండు బృందాలుగా 57 మంది రాక
● రామప్ప, వరంగల్కోట, వేయిస్తంభాల ఆలయం సందర్శన
● అప్రమత్తమైన అధికార యంత్రాంగం
● అదనపు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
Thu, May 08 2025 12:38 AM -
ఈదురు గాలులతో ఎన్పీడీసీఎల్కు నష్టం
హన్మకొండ: ఈదురు గాలులకు టీజీ ఎన్పీడీసీఎల్కు భారీ నష్టం వాటిల్లింది. ఈనెల 5న రాత్రి వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి.
Thu, May 08 2025 12:38 AM