టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం | YS Jagan Mohan Reddy furious with CM Chandrababu | Sakshi
Sakshi News home page

టీచర్లపై ఇంతలా కక్షగడతారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

Aug 18 2026 7:59 AM | Updated on Aug 18 2026 7:59 AM

audio

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను చంద్రబాబు సర్కార్‌ సస్పెండ్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement