చేప ప్రసాదం పంపిణీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి
కరోనా కారణంగా మూడేళ్ల విరామం తర్వాత.. ఈ నెల 9న ఉదయం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదాన్ని బత్తిని సోదరులు పంపిణీ చేయనున్నారు
పనుల్ని పరిశీలించిన మంత్రి తలసాని
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు
బారికేడ్ల ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి
ఆస్తమా రోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేప ప్రసాదాన్ని తీసుకుంటారు
మంగళవారం పలు రాష్ట్రాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ప్రజలు
మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతాధికారులతో కలిసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు
ఈసారి ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను అందుబాటులో ఉంచుతామన్నారు


