హీరోయిన్ కీర్తి సురేశ్ 2024 డిసెంబర్ 12న పెళ్లిపీటలెక్కింది.
ప్రియుడు ఆంటోని తటిల్ను పెళ్లాడింది.
పెళ్లయ్యాక సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కీర్తి సినిమా పనుల్లో మునిగిపోయింది.
బాలీవుడ్లో తను నటించిన బేబీ జాన్ రిలీజవడంతో ఆ సినిమా ప్రమోషన్స్లోనే తలమునకలైంది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది.
ఇకపోతే కొత్త సంవత్సరంలో భర్తతో కలిసి వెకేషన్కు వెళ్లింది కీర్తి.
ఇకపోతే కొత్త సంవత్సరంలో భర్తతో కలిసి వెకేషన్కు వెళ్లింది కీర్తి.
అందులో ఓ ఫోటోలో కీర్తి జ్వరంతో నిద్రించి ఉంది.
ఇది చూసిన ఫ్యాన్స్ అయ్యో సరదాగా ట్రిప్కు వెళ్తే ఆరోగ్యం సహకరించట్లేదా?
నీకు త్వరగా జ్వరం తగ్గిపోవాలి అని కామెంట్లు చేస్తున్నారు


