శనివారం(16-05-2015) హైదరాబాద్‌లో జరిగిన ‘సాక్షి ఎక్సలెన్స్-2014’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరిస్తున్న ఇండియాటుడే గ్రూప్ వైస్ చైర్మన్ శేఖర్ గుప్తా, సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి.చిత్రంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి తదితరులు...
శేఖర్ గుప్తాకు జ్ఞాపికను అందజేస్తున్న సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి
యంగ్ ఎచీవర్ అవార్డు (సామాజిక సేవ) అందుకుంటున్న ఆలేటి మధుసూదన్రెడ్డి
వైద్యరంగం డా.గోపాలం శివన్నారాయణ
ఉత్తమ రైతు అవార్డు అందుకుంటున్న నాగరత్నం నాయుడు
ఉత్తమ తెలుగు ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి
ఉత్తమ ఎంటర్ప్రెన్యూర్ సత్యనారాయణరెడ్డి
విద్యారంగం మహ్మద్ షరీఫ్ అహ్మద్(కుడి) రమేష్బాబు (కొత్తగూడెం క్లబ్)
ఉత్తమ దర్శకుడు విక్రమ్కుమార్, శ్రేయా ఘోషల్ తరఫున అనూప్ రూబెన్స్
ఉత్తమ నటుడు (నేనొక్కడినే) మహేష్బాబు తరఫున నాగేశ్వర్రావు
శ్రీలతకు అవార్డు ఇస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్
యంగ్ ఎచీవర్ అవార్డు (థియేటర్) అందుకుంటున్న నూర్బేగ్
జ్యూరీ స్పెషల్ అవార్డు- ఎవరెస్ట్ పర్వతారోహకులు పూర్ణ, ఆనంద్
స్వచ్ఛంద సేవాసంస్థలు: రోష్ని, ప్రజాదరణ
ఉత్తమ నటి సమంత తరపున శశి (ప్రత్యూష గ్రూప్)
సినిమా రంగంలో మూవీ ఆఫ్ ది ఇయర్: ఉత్తమ చిత్రం - మనం
అవార్డు అందుకుంటున్న సింగర్ మాస్టర్ భరత్
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైనా నెహ్వాల్ తరఫున శేఖర్ గుప్తా చేతుల మీదుగా అందుకుంటున్న ఆమె తండ్రి హర్‌వీర్ సింగ్. చిత్రంలో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి
మూవీ ఆఫ్ ది ఇయర్ (మనం) అవార్డును పుల్లెల గోపీచంద్ నుంచి అందుకున్న నాగసుశీల.
తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్
ఉత్తమ సీరియల్ కు పురస్కారం అందుకుంటున్న నిర్మాత, నటుడు శ్రీరామ్
సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్, గీతరచయిత రామజోగయ్యశాస్త్రి
వైఎస్ భారతి, నాగసుశీల, శ్రీకాంత్, పోసాని కృష్ణమురళి
సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, ఆర్మీ పట్నాయక్
కె.ఎమ్.రాధాకృష్ణన్, రామజోగయ్యశాస్త్రి, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్
శేఖర్ గుప్తాతో మాట్లాడుతున్న వైఎస్ భారతి
వేడుకలో నాట్యప్రదర్శన
నూర్బేగ్, రాణిరెడ్డి
వైఎస్ భారతి, ఎన్ ఆర్ ఐ జ్యోతిరెడ్డి
వేడుకలో ఆకట్టుకున్న ప్రదర్శన
కె.రామచంద్రమూర్తి, శేఖర్ గుప్తా, ఏబీకే ప్రసాద్, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఈపీ రెడ్డి, పుల్లెల గోపీచంద్,
వేడుకకు హాజరైన ప్రముఖులు


