శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణ వాయిదా | sheshachalam encounter case adjourned in supreme court | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణ వాయిదా

Apr 21 2015 3:28 AM | Updated on Sep 2 2018 5:18 PM

ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన రెండు పిటిషన్లు సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చాయి.

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన రెండు పిటిషన్లు సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున అతని అభ్యర్థన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement