ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా, కుప్పం ప్రజలకు రిలయన్స్ జియో 4జీ సేవల్ని అందుబాటులోకి తేనున్నారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా, కుప్పం ప్రజలకు రిలయన్స్ జియో 4జీ సేవల్ని అందుబాటులోకి తేనున్నారు. ఇందులో భాగంగా నేడు 4జీ నెట్వర్క్ టవర్స్ను కుప్పంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు.