పార్లమెంటరీ బోర్డు భేటికి అద్వానీ గైర్హాజరు, రాజ్ నాథ్ కు లేఖ! | Anguished Advani skips BJP Parl Board meet, writes to Rajnath | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ బోర్డు భేటికి అద్వానీ గైర్హాజరు, రాజ్ నాథ్ కు లేఖ!

Sep 13 2013 8:16 PM | Updated on Mar 29 2019 9:18 PM

పార్లమెంటరీ బోర్డు భేటికి అద్వానీ గైర్హాజరు, రాజ్ నాథ్ కు లేఖ! - Sakshi

పార్లమెంటరీ బోర్డు భేటికి అద్వానీ గైర్హాజరు, రాజ్ నాథ్ కు లేఖ!

బీజేపీ జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఆపార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.

బీజేపీ జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఆపార్టీ  అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. శుక్రవారం సాయంత్రం నా నివాసంలో కలిసిన మీకు పార్టీలో జరుగుతున్న పరిస్థితులు తనకు అసంతృప్తిని, ఆందోళన కలిగించాయి అని లేఖలో అద్వానీ వెల్లడించారు. ఆ కారణం చేతనే నేను పార్లమెంటరీ బోర్డు మీటింగ్ హాజరుకాలేదు అని అన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. మోడీని భావి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించవద్దని పార్టీ నిర్ణయాన్ని అద్వానీ వ్యతిరేకించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement