ఇండోనేషియాలో భూకంపం
సిబోల్గా: ఇండోనేషియాలోని సిబోల్గా, సుమత్రా తదితర ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన భూగర్భ పరిశోధన సర్వే ధృవీకరించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి