జమ్ముకాశ్మీర్లో పాక్ కాల్పులు.. ముగ్గురి మృతి | 3 killed in firing by pakisthan in jammukashmir | Sakshi
Sakshi News home page

జమ్ముకాశ్మీర్లో పాక్ కాల్పులు.. ముగ్గురి మృతి

Aug 15 2015 6:20 PM | Updated on Jul 25 2018 1:49 PM

పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్లో ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.

శ్రీనగర్: పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్లో ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. పాక్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగింది.

శనివారం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement