వాహనం ఢీకొని మహిళ మృతి | Unidentified woman killed in road accident in rangareddy district | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని మహిళ మృతి

Oct 10 2015 7:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.

గచ్చిబౌలి (రంగారెడ్డి): కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని హుందాయ్ షోరూం వద్ద రోడ్డు దాటుతున్న మహిళ(45)ను గచ్చిబౌలి వైపు నుంచి వచ్చిన ఓ కారు ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement