బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు | Two TDP leaders who joined the BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ నేతలు

Jun 2 2019 6:13 AM | Updated on Jun 2 2019 6:13 AM

Two TDP leaders who joined the BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సీనియర్‌ నేతలిద్దరు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్‌రెడ్డి బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను ఈ ఇద్దరు నేతలు మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబం ధించిన పలు అంశాలపై రాంమాధవ్‌ వారితో చర్చించినట్లు తెలిసింది. అనంతరం వీరి చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని రాంమాధవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో బీజేపీలో వీరి చేరిక ధ్రువీకరించినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement