సాక్షి, హైదరాబాద్: మిర్చి పంట అమ్మకాల విషయంలో రైతులకు కనీస ధరను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రైతుల కష్టాలకు సీఎం కేసీఆర్, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావులే బాధ్యత వహించాలన్నారు. టీఆర్ఎస్కు రాజకీయ లబ్ధి తప్ప, రైతుల సంక్షేమం పట్టడం లేదని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. మిర్చి రైతులను ఆదు కునేందుకు తీసుకున్న చర్య ఒక్కటైనా చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయాల కు అతీతంగా అందరినీ కలుపుకొని రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాల ని సూచించారు. మార్కెట్లో క్వింటాల్ మిర్చి రూ.6 వేలకు అమ్ముడుపోతుంటే, కేంద్రం అంతకంటే తక్కువగా రూ.5వేలు ధర నిర్ణయించిందంటున్న హరీశ్రావు మార్కెట్పై అవగాహన లేకుండా అసత్యాలు మాట్లాడుతు న్నారని అన్నారు. మార్కెట్లో మిర్చిని క్వింటాలుకు రూ.3 వేలకు కూడా కొనే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చేస్తున్న విషయం మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు.
నేడు ఖమ్మం, వరంగల్లలో కలెక్టర్లకు వినతిపత్రాలు
మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు పార్టీ జిల్లా శాఖలు వినతిపత్రాలను సమర్పిస్తాయని లక్ష్మణ్ తెలిపారు.
మిర్చి విషయంలో సర్కారు విఫలం: లక్ష్మణ్
Published Fri, May 5 2017 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement