సాంకేతికలోపంతో నిలిచిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ | Train services disrupted due to technical problem in narayanadri express | Sakshi
Sakshi News home page

సాంకేతికలోపంతో నిలిచిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్

Oct 29 2014 8:49 AM | Updated on Mar 28 2018 11:05 AM

తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది.

హైదరాబాద్ : తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా రైలు  ఘట్‌కేసర్-చర్లపల్లి వద్ద నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో నడిచే  పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి.  రైల్వే సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు. మరోవైపు రైలు నిలిచిపోవటంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement