బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 250 కోట్లు విడుదల | To build bridges of Rs. 250 crore released | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 250 కోట్లు విడుదల

Published Sun, Apr 5 2015 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 173 వంతెనల నిర్మాణానికి గాను 250 కోట్ల రూపాయల నిధులను విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 173 వంతెనల నిర్మాణానికి గాను  250 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వంతెనల నిర్మాణానికి నాబార్డు సాయం 200 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా యాభై కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని పంచాయతీరాజ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement