బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 250 కోట్లు విడుదల | To build bridges of Rs. 250 crore released | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 250 కోట్లు విడుదల

Apr 5 2015 12:09 AM | Updated on Sep 2 2017 11:51 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 173 వంతెనల నిర్మాణానికి గాను 250 కోట్ల రూపాయల నిధులను విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 173 వంతెనల నిర్మాణానికి గాను  250 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వంతెనల నిర్మాణానికి నాబార్డు సాయం 200 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా యాభై కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని పంచాయతీరాజ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement