పంతంగి టోల్‌ప్లాజా వద్ద సంక్రాంతి రద్దీ  | Sankranti rush at Panthangi Toll Plaza | Sakshi
Sakshi News home page

పంతంగి టోల్‌ప్లాజా వద్ద సంక్రాంతి రద్దీ 

Jan 12 2019 1:37 AM | Updated on Jan 12 2019 1:37 AM

Sankranti rush at Panthangi Toll Plaza - Sakshi

చౌటుప్పల్‌: సంక్రాంతి పండుగ కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నంబరు జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వాహనాలు బారులు తీరాయి. రద్దీ పెరగడంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా టోల్‌ సిబ్బంది, పోలీసులు  చర్యలు తీసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement