పట్టపగలే చోరీ.. | Robbery in Nereducherla | Sakshi
Sakshi News home page

పట్టపగలే చోరీ..

Sep 25 2015 8:02 PM | Updated on Aug 30 2018 5:27 PM

దుండగులు ఓ ఇంట్లో చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నేరుడుచర్ల మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

నేరుడుచర్ల (నల్లగొండ) : దుండగులు ఓ ఇంట్లో చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నేరుడుచర్ల మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలం కేంద్రంలోని అంజలి స్కూల్ సమీపంలో నివాసముండే డొక్రే నారాయణ అనే వ్యక్తి భార్యతో కలసి బట్టల దుకాణానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement