‘కోడ్‌’ను మరిచారు..!

Political Parties Not Following The Election Code  - Sakshi

సాక్షి, మం‍చిర్యాల: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సంగతి తెలిసిందే! అయినా, మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో వివిధ పార్టీల దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగు వేయడం మరిచారు. పలు ప్రభుత్వ పథకాల ప్రచార ఫ్లెక్సీలు కూడా అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top