మట్టి పెళ్లలు పడి ఇద్దరి మృతి | One killed in a broken clay slopes | Sakshi
Sakshi News home page

మట్టి పెళ్లలు పడి ఇద్దరి మృతి

Feb 14 2016 1:17 PM | Updated on Sep 3 2017 5:39 PM

కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం గ్రామ శివారులో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు

- మరొకరికి తీవ్ర గాయాలు
ఎల్కతుర్తి(కరీంనగర్ జిల్లా)

కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపురం గ్రామ శివారులో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. జగన్నాధపురం శివారులో బావి తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి మల్లయ్య(55), రాజు(30) అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement