నీటిమట్టం ఓ అడుగు పెరిగింది | One feet of water level increased at kotapally project | Sakshi
Sakshi News home page

నీటిమట్టం ఓ అడుగు పెరిగింది

Apr 16 2015 6:03 PM | Updated on Mar 28 2018 11:08 AM

రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కోటపల్లి ప్రాజెక్టుల్లో ఓ అడుగు నీరు చేరిందని పెద్దేముల్ మండల కోటపల్లి ప్రాజెక్టు ఏఇ నికేష్ తెలిపారు.

రంగారెడ్డి(పెద్దేముల్): రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కోటపల్లి ప్రాజెక్టుల్లో ఓ అడుగు నీరు చేరిందని పెద్దేముల్ మండల కోటపల్లి ప్రాజెక్టు ఏఇ నికేష్ తెలిపారు. 24అడుగుల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 6అడుగులు ఉండగ, బుధవారం కురిసన వర్షంకు ఓ అడుగు నీరు చేరటంతో మెత్తం 7 అడుగులకు చేరిందని ఇరిగేషన్ ఏఇ తెలిపారు.

Advertisement

పోల్

Advertisement