నేటి నుంచి నృసింహుని జయంత్యుత్సవాలు | nrusimhuni jaynthothsawalu starts from today onwards | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నృసింహుని జయంత్యుత్సవాలు

Apr 30 2015 7:23 AM | Updated on Sep 3 2017 1:10 AM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. మే 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఇవి జరుగుతాయి.

యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. మే 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఇవి జరుగుతాయి. హైదరాబాద్ నుంచి ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు కొండపైకి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

 

శనివారం సాయంత్రం నృసింహ జయంతి మహోత్సవం, నృసింహ అవతార వైభవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement